News
Telangana and AP Weather Forecast Update: తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీ వర్షాలు ఎప్పుడు కురుస్తాయి అని ఎదురుచూస్తున్నారు.
శ్రీశైల మహాక్షేత్రంలో ఆషాఢమాసం మూలా నక్షత్రం సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు, ...
Sigachi Factory Accident: సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 44 మంది మృతి చెందగా, 8 మంది కార్మికుల ఆచూకీ ...
కాళేశ్వరంతో పాటు కృష్ణా నది జలాలపై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో మాట్లాడారు.. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. కేసీఆర్, ...
విశాఖపట్నంలోని సింహాచలం గిరి ప్రదక్షిణ, 32 కి.మీ. పవిత్ర యాత్రగా ఆషాఢ పౌర్ణమి సందర్భంగా దాదాపు 10 లక్షల భక్తులతో వైభవంగా ...
ప్రతీ ఏడాది వైభవంగా జరిగే సింహాచలం గిరిప్రదక్షిణ ఈసారి కూడా భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. 32 కిలోమీటర్ల ప్రయాణాన్ని లక్షలాది ...
ఉత్తరాంధ్ర ఫేమస్ బసవన్న గరిడీ ఉత్సవం.. ఈ ఉత్సవంలో నిప్పుల్లో ఫీట్లు.. పులి వేషాలతో దిగేవారు.. పులి వేషాలతో ఆడేవారు.. డప్పులు ...
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదక్షిణకు విశాఖ సింహాచలంలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామి వారి ప్రచార రథానికి ...
యువతకు గుడ్ న్యూస్. ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుంది. ఇందులోపాల్గొని జాబ్ కొడితే నెలకు రూ.23 వేల వరకు పొందొచ్చు ...
తెలంగాణలో ఘోరం జరిగింది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జనగాం జిల్లాలోని పిట్టలోనిగూడెం ...
అన్నదాత సుఖీభవ స్కీమ్పై కీలక అలర్ట్ వచ్చింది. రైతులు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేదంటే డబ్బులు రావు.
రైతులకు అందించాల్సిన రాయితీ యూరియాను కొంతమంది అక్రమంగా తరలిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 68 క్వింటాళ్ల యూరియాను మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results