News

తమిళనాడులోని ఊటీలో నీలగిరి జిల్లాకు భారీ వర్ష సూచన జారీ కావడంతో 30 మంది సభ్యుల జాతీయ విపత్తు స్పందన బృందం (ఎన్‌డీఆర్‌ఎఫ్) అక్కడికి చేరుకుంది.
విజయవాడ బెంజ్ సర్కిల్ చంద్రబాబు నాయుడు కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సలాది ప్రసాద్, సలాది వెంకట హేమ, తరవలి ముత్యాలవళ్లిగా గుర్తించారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు పది రోజుల ముందే దేశాన్ని తాకాయి. కేరళలో మే 24న ప్రవేశించి, రాయలసీమలో మూడు రోజుల్లో తాకనున్నాయి.
నిజామాబాద్ జిల్లా వడ్డేపల్లి గ్రామానికి చెందిన బన్నీ కూరగాయల సాగుతో మంచి లాభాలు పొందుతున్నాడు. బెండకాయ, వంకాయల సాగు చేస్తూ, నేరుగా వినియోగదారులకు అమ్మకాలు చేసి మెరుగైన ఆదాయం పొందుతున్నాడు.
"విక్షిత్ రాజ్య ఫర్ విక్షిత్ భారత్ 2047" పేరుతో ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధాని నరేంద్ర ...
ముంబై నుండి వస్తున్న ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేయడంతో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలెప్పుడెప్పుడు సినిమా ...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు నేషనల్ హెరాల్డ్ కేసులో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, రాష్ట్రంలో రాజకీయ చర్చలు వేడెక్కాయి. ఈ సందర్భంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్‌పై తీ ...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు నేషనల్ హెరాల్డ్ కేసులో చేరినట్టు వార్తల మధ్య, బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తెలంగాణకు అవమానం అని ఆమె పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపించి, రాజ ...
బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. కవిత రాసిన లేఖ లీక్ కావడం, పార్టీలో కోవర్టులు ఉన్నారని ఆరోపణలు, కేసీఆర్ చుట్టూ ...
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, కోనసీమ, రాజమండ్రి, విజయవాడ నగరాలు అతి భారీవర్షంతో ఉలిక్కిపడ్డాయి. తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షం కారణంగా రహదారులు మునిగిపోతున్నాయి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్ ...
విజయవాడ బీసెంట్ రోడ్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. పోలీసులు అప్రమత్తమై ప్రాంతాన్ని గాలించారు. ఎలాంటి బాంబు లభించలేదు. ఇది ఫేక్ కాల్‌గా భావిస్తున్నారు.